975 మందికి Covid పాజిటివ్

ABN , First Publish Date - 2022-07-03T16:14:21+05:30 IST

రాష్ట్రంలో శనివారం 975 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 871, మైసూరులో 22, దక్షిణకన్నడలో 14, ధారవాడ, కోలారులో 9 చొప్పున,

975 మందికి Covid పాజిటివ్

బెంగళూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం 975 కొవిడ్‌ కేసులు  నమోదయ్యాయి. బెంగళూరులో 871, మైసూరులో 22, దక్షిణకన్నడలో 14, ధారవాడ, కోలారులో 9 చొప్పున, శివమొగ్గ, ఉడుపి, ఉత్తరకన్నడలో 6 చొప్పున ఇతర జిల్లాల్లో అంతకులోపు నమోదయ్యాయి. పది జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 668 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో శివమొగ్గలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 6,440 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 6,075 మంది ఉన్నారు. 

Updated Date - 2022-07-03T16:14:21+05:30 IST