1073 మందికి Covid పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-07-02T17:11:53+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. శుక్రవారం 1073 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1008, మైసూరు 12,

1073 మందికి Covid పాజిటివ్‌

బెంగళూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. శుక్రవారం 1073 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1008, మైసూరు 12, దక్షిణకన్నడ 10, బళ్లారి 9, తుమకూరు 8 మంది కాగా మిగిలిన జిల్లాల్లో ఐదుగురిలోపు నమోదయ్యారు. పది జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 834 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో బెంగళూరులో ఒకరు మృతిచెందారు. 6,134 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 5814 మంది ఉన్నారు. 

Updated Date - 2022-07-02T17:11:53+05:30 IST