738 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-22T17:46:01+05:30 IST
రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 5వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 738 కొవిడ్ కేసులు నమోదయ్యా యి. బెంగళూరులో 698, దక్షిణకన్నడ,
బెంగళూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 5వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 738 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 698, దక్షిణకన్నడ, మైసూరులో 13 చొప్పున, బళ్లారి, బెంగళూరు గ్రామీణ, ధారవాడ, తుమకూరులో 3 చొప్పున, దావణగెరె, కోలారులో ఒకటిచొప్పున నమోదయ్యాయి. 646 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 5020 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 4819మంది ఉన్నారు.