మాస్క్ ధరిస్తే కరోనాకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2020-10-31T04:31:54+05:30 IST
ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని పట్టణ కరోనా నోడల్ అధికారి అడ్డాల ప్రతాప్ కుమార్ అన్నారు.
పాలకొల్లు అర్బన్, అక్టోబరు 30: ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని పట్టణ కరోనా నోడల్ అధికారి అడ్డాల ప్రతాప్ కుమార్ అన్నారు. ఏఎంసీ ఆవరణలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. భౌతిక ధూరం పాటించడం, శానిటైజర్లుతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ చరిష్మా, గుడాల హరిబాబు, రవి కుమార్, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.