కరోనా అంతరించిపోవాలంటూ...

ABN , First Publish Date - 2021-05-11T13:15:00+05:30 IST

ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ అంతరించిపోవాలని ప్రార్థిస్తూ జనకల్యాణ్‌ చెన్నై విభాగం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 75 ఆలయాల్లో మోక్షదీపం వెలిగించింది. జనకల్యాణ్‌కు చెందిన

కరోనా అంతరించిపోవాలంటూ...

                 - 75 ఆలయాల్లో మోక్ష దీపం


చెన్నై: ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ అంతరించిపోవాలని ప్రార్థిస్తూ జనకల్యాణ్‌ చెన్నై విభాగం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 75 ఆలయాల్లో మోక్షదీపం వెలిగించింది. జనకల్యాణ్‌కు చెందిన సభ్యులు, పలువురు భక్తులు ఈ దీక్షలో పాల్గొని మోక్షదీపం వెలిగించారు. ఈ సందర్భంగా వారు భగవన్నామస్మరణ చేస్తూ కరోనా అంతరించి పోవాలని దీక్షబూనారు.

Updated Date - 2021-05-11T13:15:00+05:30 IST