రెండు జిల్లాల్లో జీరో Covid కేసులు

ABN , First Publish Date - 2021-12-17T18:24:26+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 3,043 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జి

రెండు జిల్లాల్లో జీరో Covid కేసులు

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 3,043 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 783మందికి పరీక్షలు నిర్వహించగా ఎవ్వరికీ పాజిటివ్‌ రాలేదు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో గురువారం ఎవ్వరూ చేరలేదు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. 314 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.  

Updated Date - 2021-12-17T18:24:26+05:30 IST