భారత్‌లో కొత్తగా 3,303 కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-04-28T15:59:32+05:30 IST

భారత్‌లో క్రమక్రమంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 3,303 కరోనా పాజిటివ్..

భారత్‌లో కొత్తగా 3,303 కొవిడ్ కేసులు

ఢిల్లీ : భారత్‌లో క్రమక్రమంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 3,303 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 39 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 16,980కు చేరింది. కోవిడ్ రోజువారీ పాజిటివీటి రేటు 0.66 శాతంగా నమోదైంది.

Updated Date - 2022-04-28T15:59:32+05:30 IST