కొత్త కేసులు కొవిడ్‌ 414

ABN , First Publish Date - 2020-10-30T06:47:42+05:30 IST

జిల్లాలో వారం రోజుల నుంచి ప్రతి రోజూ వరుసగా 400 నుంచి 420 లోపు మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కొత్త కేసులు కొవిడ్‌ 414

తాజాగా ఇద్దరి మృతితో 609 కరోనా మృతులు 

కాకినాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వారం రోజుల నుంచి ప్రతి రోజూ వరుసగా 400 నుంచి 420 లోపు మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ట్రూనాట్‌ ద్వారా 178, రాపిడ్‌ కిట్‌ల పరీక్షల్లో 236.. మొత్తం 414 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. యాక్టివ్‌ కేసులు 4,774 మందికాగా, 1,0,9585 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-10-30T06:47:42+05:30 IST