కోర్టు కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-05-24T11:30:37+05:30 IST

కోర్టు కేసులను న్యాయవాదులు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాలని జిల్లా ప్రధాన జడ్జి జి. శ్రీనివాస్‌ ఆదేశిం చారు. శనివారం డీఎల్‌ఎ్‌సఏ కా ర్యాలయంలో కేసులను అన్‌లైన్‌ ద్వారా ఎలా నమోదుచేయాలో ప వర్‌ ప్ర జంటేషన్‌

కోర్టు కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

కడప లీగల్‌, మే 23 : కోర్టు కేసులను న్యాయవాదులు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాలని జిల్లా ప్రధాన జడ్జి జి. శ్రీనివాస్‌ ఆదేశిం చారు. శనివారం డీఎల్‌ఎ్‌సఏ కా ర్యాలయంలో కేసులను అన్‌లైన్‌ ద్వారా ఎలా నమోదుచేయాలో ప వర్‌ ప్ర జంటేషన్‌ ద్వారా న్యాయవాదులకు, గుమస్తాలకు అవగాహన కల్పించారు. ఈ విధానం మే 26 నుంచి ప్రారంభమవుతుందన్నారు. బెయిల్‌ అప్లికేషన్‌, ఇంజక్షన్‌ ఆర్డర్‌, ఔట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ తదితర కోర్టు ద్వారా జరిగే ప్రొసీజర్‌ అంతా అన్‌లెన్‌ ద్వారానే ని ర్వహిం చాలన్నారు. ఫోర్త్‌ ఏడీజే జడ్జి శ్రీనివాస్‌ శివరామ్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై న్యాయవాలు, గుమస్తాలు అవగాహన కలిగి ఉండాలన్నారు. 

Updated Date - 2020-05-24T11:30:37+05:30 IST