ప్రభుత్వ వికృత చేష్టలకు కోర్టు సమాధానాలు
ABN , First Publish Date - 2020-05-30T10:14:47+05:30 IST
ప్రభుత్వం వికృత చేష్టలకు కోర్టులే సమాధానాలు చెబుతాయని టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణిశ్రీ
టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణిశ్రీ
పుట్లూరు : ప్రభుత్వం వికృత చేష్టలకు కోర్టులే సమాధానాలు చెబుతాయని టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణిశ్రీ పేర్కొన్నారు. పుట్లూరు మండలంలోని కడవకల్లు గ్రామంలో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసుకోవటం శుభపరిణామమన్నారు. ఈ తీర్పుతో కోర్టులపై నమ్మకం మరింత పెరిగిందన్నారు. వ్యక్తిగత ఎజెండాతో జగన్ పని చేస్తున్నారన్నారు. రాజ్యాంగ విలువలను విస్మరించకూడదన్నారు.