విషగుళికలు మింగి దంపతులు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-17T22:20:02+05:30 IST

లింగాల మండలం మురారి చింతలలో విషాదం చొటు చేసుకుంది. శివారెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతులు విషగుళికలు మింగి....

విషగుళికలు మింగి దంపతులు ఆత్మహత్య

కడప: లింగాల మండలం మురారి చింతలలో విషాదం చొటు చేసుకుంది. శివారెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతులు విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదే చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన దంపతుల బంధువులు కుటీంబికులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Updated Date - 2021-09-17T22:20:02+05:30 IST