పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-02-22T08:39:25+05:30 IST

జోగులాంబ గద్వా ల జిల్లా ఉండవల్లి మండలంలోని వరసిద్ధి వినాయక కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రూ. 2 కోట్ల విలువ...

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

గద్వాల: జోగులాంబ గద్వా ల జిల్లా ఉండవల్లి మండలంలోని వరసిద్ధి వినాయక కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రూ. 2 కోట్ల విలువ చేసే పత్తి, పత్తి బేళ్లు, విత్తనాలు జిన్నింగ్‌ యంత్రాలు కాలిపోయాయి. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో మిల్లులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల వారు వెంటనే మిల్లు యజమానికి సమాచారం ఇచ్చారు. 

Updated Date - 2020-02-22T08:39:25+05:30 IST