వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదు

ABN , First Publish Date - 2020-06-06T23:20:08+05:30 IST

వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదు

వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదు

వరంగల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన వెంకటయ్య కరోనాతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-06T23:20:08+05:30 IST