భారతదేశంలో కరోనా వైరస్ విజృంభణ

ABN , First Publish Date - 2021-04-17T17:15:30+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా విజృంభణ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదు కాగా...

భారతదేశంలో కరోనా వైరస్ విజృంభణ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా విజృంభణ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,341 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 16,79 740 యాక్టివ్ కేసులు ఉండగా..దేశంలో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరుకుంది. ఇప్పటి వరకు భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య 1,75,649కి చేరాయి. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 30,04,544 మందికి వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు శనివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

Updated Date - 2021-04-17T17:15:30+05:30 IST