ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-01-21T22:30:08+05:30 IST

ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,86,557కి కరోనా కేసులు చేరగా వైరస్ తో 7,142 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 1,522 యాక్టివ్ కేసులు ఉండగా 8,77,893 మంది రికవరీ అయ్యారు. 

Updated Date - 2021-01-21T22:30:08+05:30 IST