వారికి కరోనా లక్షణాలు లేవు: వైద్యులు

ABN , First Publish Date - 2020-04-01T16:59:36+05:30 IST

వారికి కరోనా లక్షణాలు లేవు: వైద్యులు

వారికి కరోనా లక్షణాలు లేవు: వైద్యులు

నల్గొండ: నార్కట్‌పల్లిలో 17మంది బర్మా దేశస్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి కరోనా లక్షణాలు లేవని  వైద్యులు నిర్ధారించారు. ఉర్సు ఉత్సవాల్లో బొమ్మలు అమ్ముకునేవారుగా గుర్తించారు. 

Updated Date - 2020-04-01T16:59:36+05:30 IST