మనోవేదనకు గురైతే వెంటనే సంప్రదించండి

ABN , First Publish Date - 2020-04-01T16:13:08+05:30 IST

మనోవేదనకు గురైతే వెంటనే సంప్రదించండి

మనోవేదనకు గురైతే వెంటనే సంప్రదించండి

కర్ణాటక, కృష్ణగిరి: మనోవేదనకు గురైతే కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రత్యేక విభాగాన్ని సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా 21 రోజులు ఇంట్లోనే ఉండడం వల్ల కొందరికి మానసిక వేదన కలిగే అవకాశం ఉందని, వారికోసం ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎవరికైన ఇలాంటి పరిస్థితి తలెత్తితే నెం. 8300824104, 7092672371లలో సంప్రదిస్తే డాక్టర్లు తగిన సలహాలు ఇస్తారన్నారు.

Updated Date - 2020-04-01T16:13:08+05:30 IST