విశాఖలో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2021-04-22T22:12:28+05:30 IST
విశాఖలో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య
విశాఖ: నగరంలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుంది. జ్ఞానపురం శ్మశానవాటికకు భారీగా మృతదేహాలను తరలిస్తున్నారు. అంత్యక్రియల కోసం శ్మశానవాటికలో బంధువుల పడిగాపులు పడుతున్నారు. మృతదేహాల తరలింపు విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు.