కరోనా అనుమానితులు ఆసుపత్రికి తరలింపు

ABN , First Publish Date - 2020-03-31T09:33:21+05:30 IST

జీవీఎంసీ 26వ వార్డులో నివసిస్తున్న భార్యాభర్తలను కరోనా అనుమానితులుగా సోమవారం అంబులెన్స్‌లో ఛాతీ ఆసుపత్రికి

కరోనా అనుమానితులు ఆసుపత్రికి తరలింపు

అక్కయ్యపాలెం: జీవీఎంసీ 26వ వార్డులో నివసిస్తున్న భార్యాభర్తలను కరోనా అనుమానితులుగా సోమవారం అంబులెన్స్‌లో ఛాతీ ఆసుపత్రికి తరలించారు. యూకేలో ఉంటున్న తమ కుమారుడు వద్దకు వెళ్లి జనవరి 22న వీరు విశాఖ వచ్చినట్టు ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆశ వర్కర్లు సమాచారం అందించారు. ఈ మేరకు వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

Updated Date - 2020-03-31T09:33:21+05:30 IST