పట్టణీకరణ వల్లే కరోనా వ్యాప్తి
ABN , First Publish Date - 2020-10-19T06:22:30+05:30 IST
రైతులు పట్టణాలకు వలస రాకుంటే భారత్లో కరోనా మహమ్మారి నివారణ మరింత
రైతులు పట్టణాలకు వలస రాకుంటే భారత్లో కరోనా మహమ్మారి నివారణ మరింత సమర్ధవంతంగా జరిగేది. గ్రామాల్లో ఉపాధిని పెంచి పట్టణీకరణను తగ్గించడంపై దృష్టి పెట్టాల్సిన తరుణమిది.
మన ఆర్థిక విధానాలను పునఃసమీక్షించాలి. ఆస్పత్రులు, ల్యాబ్లు, వైద్య సిబ్బందిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది.
- గోపాలకృష్ణ గాంధీ, మహాత్మాగాంధీ మనవడు