ప్రకాశం జిల్లాలో 537 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-29T12:09:00+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. తాజాగా జిల్లాలో 537 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 47,951కి

ప్రకాశం జిల్లాలో 537 కరోనా కేసులు నమోదు

ప్రకాశం: జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. తాజాగా జిల్లాలో 537 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 47,951కి చేరింది. ముఖ్యంగా ఒంగోలులో అత్యధికంగా 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 475 మంది మృతి చెందారు. సోమవారం నాడు సాయంత్రం నాటికి 65 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 10,355 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-09-29T12:09:00+05:30 IST