తణుకులో ఇద్దరికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-14T13:04:58+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్కి తరలించారు.