నిర్మల్ జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-04-09T14:14:56+05:30 IST
నిర్మల్: జిల్లాలో మరో 5గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నిర్మల్: జిల్లాలో మరో 5గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా నిర్మల్లో ఒకరికి, భైంసాలో ఇద్దరికి, నర్సాపూర్ మండలం చాక్పల్లిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. దీంతో నిర్మల్ జిల్లాలో పాజిటివ్ల సంఖ్య 15కి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ను అధికారులు అమలు చేశారు.