కరోనా పేషెంట్ పరారీ.. పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-07-14T02:48:53+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డ్ నుంచి కరోనా పాజిటివ్ బాధితురాలు తప్పించుకున్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో..

కరోనా పేషెంట్ పరారీ.. పట్టుకున్న పోలీసులు

నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డ్ నుంచి కరోనా పాజిటివ్ బాధితురాలు తప్పించుకున్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో తన ఇంటి వద్దకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-07-14T02:48:53+05:30 IST