ఐదుగురికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-24T06:02:33+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
అనంతపురం వైద్యం, అక్టోబరు 23: జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శనివారం కొత్త మరణాలు సంభవించలే దు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15 7797కి చేరిం ది. ఇందులో 1093మంది మరణించారు. 156 631 మంది ఆరోగ్యంగా కోలుకోగా, ప్రస్తుతం 73 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.