665 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-23T06:09:46+05:30 IST

జిల్లాలో శనివారం 3,101 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 665 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

665 మందికి కరోనా పాజిటివ్‌

 సుభాష్‌నగర్‌, జనవరి 22: జిల్లాలో శనివారం 3,101 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 665 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 1,354 మందికి పరీక్షలు నిర్వహించగా 468 మందికి, మండలాల్లో 1,747 మందికి పరీక్షలు నిర్వహించగా 197 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

Updated Date - 2022-01-23T06:09:46+05:30 IST