543 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-22T05:31:31+05:30 IST
జిల్లాలో గురువారం 2,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 543 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
సుభాష్నగర్, జనవరి 20: జిల్లాలో గురువారం 2,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 543 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కరీంనగర్లో 1,254 మందికి పరీక్షలు నిర్వహించగా 410 మందికి, మండలాల్లో 1,383 మందికి పరీక్షలు నిర్వహించగా 133 మందికి కరోనా వచ్చింది.