418 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-27T05:20:47+05:30 IST
ల్లాలో బుధవారం 1,828 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 418 పాజిటివ్ కేసులు నమో దయ్యాయి.
సుభాష్నగర్, జనవరి 26: జిల్లాలో బుధవారం 1,828 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 418 పాజిటివ్ కేసులు నమో దయ్యాయి. కరీంనగర్లో 1,127 మందికి పరీక్షలు నిర్వహించగా 345, మండలాల్లో 701 మందికి పరీక్షలు నిర్వహించగా 73 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.