418 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-27T05:20:47+05:30 IST

ల్లాలో బుధవారం 1,828 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 418 పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి.

418 మందికి కరోనా పాజిటివ్‌

 సుభాష్‌నగర్‌, జనవరి 26: జిల్లాలో బుధవారం 1,828 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 418 పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి. కరీంనగర్‌లో 1,127 మందికి పరీక్షలు నిర్వహించగా 345, మండలాల్లో 701 మందికి పరీక్షలు నిర్వహించగా 73 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


Updated Date - 2022-01-27T05:20:47+05:30 IST