33 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-10-01T08:56:29+05:30 IST

33 మందికి కరోనా పాజిటివ్‌

33 మందికి కరోనా పాజిటివ్‌

అంతర్వేది, సెప్టెంబరు 30: సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో 153 మందికి నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ పావని తెలిపారు. 

Updated Date - 2020-10-01T08:56:29+05:30 IST