117 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-18T05:21:15+05:30 IST

కరీంనగర్‌ జిల్లాలో సోమవారం 1,757 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 117 మందికి నిర్ధారణ అయింది.

117 మందికి కరోనా పాజిటివ్‌

 సుభాష్‌నగర్‌, జనవరి 17: జిల్లాలో సోమవారం 1,757 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 117 మందికి నిర్ధారణ అయింది. కరీంనగర్‌లో 822 మందికి పరీక్షలు నిర్వహించగా 69 మందికి, మండలాల్లో 935 మందికి టెస్టులు చేయగా 48 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2022-01-18T05:21:15+05:30 IST