సచివాలయ ఉద్యోగికి కరోనా నెగిటివ్
ABN , First Publish Date - 2020-04-01T19:08:44+05:30 IST
హైదరాబాద్: సచివాలయ ఉద్యోగికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది.
హైదరాబాద్: సచివాలయ ఉద్యోగికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన మత సమావేశాలకు సచివాలయ ఉద్యోగి కూడా హాజరైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సచివాలయంలో కలకలం రేగింది. అయితే సచివాలయ ఉద్యోగికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ.. హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.