ఆ కార్మికులకు పూర్తి వేతనాలివ్వాలి: తమ్మినేని

ABN , First Publish Date - 2020-04-03T07:47:49+05:30 IST

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అసంఘటిత కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

ఆ కార్మికులకు పూర్తి వేతనాలివ్వాలి: తమ్మినేని

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అసంఘటిత కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రైవేటు కంపెనీలు తక్షణమే అమలు చేయాలని కోరారు. 

Updated Date - 2020-04-03T07:47:49+05:30 IST