కర్నూలులో విజృంభిస్తోన్న కరోనా

ABN , First Publish Date - 2020-08-08T02:48:03+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 1331 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా జిల్లాలో నేడు ఐదుగురు మృత్యువాత పడ్డారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం

కర్నూలులో విజృంభిస్తోన్న కరోనా

కర్నూలు : జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 1331 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా జిల్లాలో నేడు ఐదుగురు మృత్యువాత పడ్డారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 24,679 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 10,513 ఉన్నాయి. 13,938 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు 228 మంది చనిపోయారు.

Updated Date - 2020-08-08T02:48:03+05:30 IST