మసీదుల మూసివేతకు ఫత్వా జారీ చేయండి

ABN , First Publish Date - 2020-03-29T08:23:10+05:30 IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలోని మసీదులన్నిటిని మూసివేయాలని ఫత్వా జారీ చేయాలి. వారి వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోమని ప్రజలకు చెప్పాలి. ఈ విపత్కర పరిస్థితులలో...

మసీదుల మూసివేతకు ఫత్వా జారీ చేయండి

కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలోని మసీదులన్నిటిని మూసివేయాలని ఫత్వా జారీ చేయాలి. వారి వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోమని ప్రజలకు చెప్పాలి. ఈ విపత్కర పరిస్థితులలో కొంత కాలంపాటు మసీదులన్నిటినీ మూసివేయడం మంచిది. ఇందుకు దారుల్‌ ఉలూమ్‌ ఉలమా, ముుఫ్తీలు చొరవచూపాలి. 


- జాతీయ మైనార్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ తాహిర్‌ మహమూద్‌

Updated Date - 2020-03-29T08:23:10+05:30 IST