భారత్‌లో విజృంభిస్తున్న కరోనా..

ABN , First Publish Date - 2020-07-16T15:18:30+05:30 IST

ఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా..

ఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 32,695 కేసులు నమోదయ్యాయి. 606 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 9,68,876 కేసులు నమోదవగా.. 24,915 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,31,146 యాక్టివ్ కేసులున్నాయి. 6,12,815 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతానికి చేరుకుంది.

Updated Date - 2020-07-16T15:18:30+05:30 IST