రాష్ట్రంలో కొత్తగా 118 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-02-28T09:09:52+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 118 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 37,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా చిత్తూరులో అత్యధికంగా 33 మందికి, తూర్పుగోదావరిలో 14, విశాఖలో 14, గుంటూరులో 13

రాష్ట్రంలో కొత్తగా 118 మందికి కరోనా

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 118 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 37,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా చిత్తూరులో అత్యధికంగా 33 మందికి, తూర్పుగోదావరిలో 14, విశాఖలో 14, గుంటూరులో 13 మందికి కరోనా నిర్ధారణైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 8,89,799 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 8,81,963 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

Updated Date - 2021-02-28T09:09:52+05:30 IST