సూర్యాపేట జిల్లా కూచిపూడిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-05-23T14:32:41+05:30 IST

కోదాడ మండలం కూచిపూడిలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్‌లో ఉంటున్న కూచిపూడి గ్రామానికి చెందిన సీఐ అనారోగ్యం

సూర్యాపేట జిల్లా కూచిపూడిలో కరోనా కలకలం

సూర్యాపేట: కోదాడ మండలం కూచిపూడిలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్‌లో ఉంటున్న కూచిపూడి గ్రామానికి చెందిన సీఐ అనారోగ్యం పాలవ్వడంతో ఇద్దరు గ్రామస్థులు పరామర్శించి వచ్చారు. తాజాగా సీఐకి పాజిటివ్ రావడంతో ఆయన్ను కలిసిన ఇద్దరితో పాటు వారు కలిసిన మరో 2O మంది గ్రామస్థులను వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉంచారు.

Updated Date - 2020-05-23T14:32:41+05:30 IST