దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-07-14T16:02:48+05:30 IST
దేశంలో కరోనా(Corona) రోజువారీ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో..
Delhi : దేశంలో కరోనా(Corona) రోజువారీ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్(India)లో కొత్తగా 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కోలుకున్న వారి సంఖ్య 16,482కు చేరుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,076కు చేరుకుంది. దేశవ్యాప్తంగా కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 5,25,557కు చేరుకుంది.