Delhi: దేశంలో కొత్తగా 18వేల కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2021-10-10T16:52:30+05:30 IST

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 18,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 214 మంది మృతి చెందారు. మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య

Delhi: దేశంలో కొత్తగా 18వేల కరోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 18,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 214 మంది మృతి చెందారు. మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,30,917లు ఉన్నాయి. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 3,32,71,915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‎తో మృతి చెందినవారి సంఖ్య 4,50,589కి చేరుకుంది. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 94,70,10,175 మంది టీకా తీసుకున్నట్లు ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2021-10-10T16:52:30+05:30 IST