భారత్‌లో 23 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-12T16:42:13+05:30 IST

భారత దేశంలో కరోనా కేసులు 23 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 46 వేలకుపైబడింది.

భారత్‌లో 23 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు 23 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 46 వేలకుపైబడింది. గత 24 గంటల్లో 60,963 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 834 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 23,29,638కి కేసుల సంఖ్య చేరుకుంది. 46,091కి మృతుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 6,43,948 యాక్టివ్ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని 16,39,599 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Updated Date - 2020-08-12T16:42:13+05:30 IST