25 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-12-05T05:36:05+05:30 IST

జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

25 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,642కు చేరుకుంది. అలాగే ఇప్పటి వరకు 522 మంది మృతి చెందారు. కొవిడ్‌ ఆసుపత్రిలో కోలుకున్న 31 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 53,977 మంది డిశ్చార్జి అయ్యారు. 237 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-12-05T05:36:05+05:30 IST