జిల్లాలో 19 మందికి కరోనా వైరస్
ABN , First Publish Date - 2022-08-08T05:59:45+05:30 IST
జిల్లాలో కొత్తగా 19 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 19 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,94,543కు చేరింది. మరో 50 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వీటితో మొత్తం రికవరీల సంఖ్య 1,93,193కు చేరింది. మరో 194 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కొవిడ్ బారినపడి 1,156 మంది మృతి చెందారు.