మధ్యతరగతిపై కరోనా భారం

ABN , First Publish Date - 2021-05-15T06:07:50+05:30 IST

కరోనా వల్ల దేశంలోని మధ్యతరగతి వర్గానికి ఆసుపత్రి ఖర్చుల భారం మారా యి. 28 శాతం మధ్యతరగతి వర్గం ఆసుపత్రి ఖర్చు లు పెరిగాయని వే2న్యూస్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది

మధ్యతరగతిపై కరోనా భారం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కరోనా వల్ల దేశంలోని మధ్యతరగతి వర్గానికి ఆసుపత్రి ఖర్చుల భారం మారా యి.  28 శాతం మధ్యతరగతి వర్గం ఆసుపత్రి ఖర్చు లు పెరిగాయని వే2న్యూస్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగాలు కోల్పోవడం వల్ల 24 శాతం మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని వే2 న్యూస్‌ సీఈఓ రాజు వనపాల తెలిపారు. కొవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజలు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 

Updated Date - 2021-05-15T06:07:50+05:30 IST