కరోనా కట్టడికి పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నాం: బొత్స

ABN , First Publish Date - 2020-03-28T22:13:22+05:30 IST

రోనా కట్టడికి పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొబైల్‌ రైతుబజార్ల ద్వారా కూరగాయల విక్రయిస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకుంటే

కరోనా కట్టడికి పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నాం: బొత్స

అమరావతి: కరోనా కట్టడికి పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొబైల్‌ రైతుబజార్ల ద్వారా కూరగాయల విక్రయిస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకుంటే కచ్చితంగా 14రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని బొత్స తేల్చిచెప్పారు.

Updated Date - 2020-03-28T22:13:22+05:30 IST