కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-11T04:59:31+05:30 IST

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమశిల ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. శనివారం బస్టాండ్‌ సెంటర్‌లో ప్రతిఒక్కరూ

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

అనంతసాగరం, ఏప్రిల్‌ 10: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమశిల ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. శనివారం బస్టాండ్‌ సెంటర్‌లో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని తెలియజేస్తూ అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా సంచరించే వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-04-11T04:59:31+05:30 IST