సింగరేణి ఉమెన్స్ కాలేజీలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-09-12T02:15:49+05:30 IST

కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో కరోనా

సింగరేణి ఉమెన్స్ కాలేజీలో కరోనా కలకలం

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కాలేజీలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మిగితా వారికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-12T02:15:49+05:30 IST