భూపాలపల్లి జిల్లాలో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-11-11T17:23:09+05:30 IST

భూపాలపల్లి జిల్లా: కాటారం గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది.

భూపాలపల్లి జిల్లాలో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

భూపాలపల్లి జిల్లా: కాటారం గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటీవ్ రావడంతో తోటి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ రావడంతో మిగిలినవారికి పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ గురుకుల పాఠశాలలో 380 మంది విద్యార్థులు ఉన్నారు.  చాలా పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని, అయితే బయటకు రావడంలేదు.

Updated Date - 2021-11-11T17:23:09+05:30 IST