జిల్లాలో 31 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-11-25T06:30:02+05:30 IST
జిల్లాలో గత 24 గంటల్లో 8106 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 24: జిల్లాలో గత 24 గంటల్లో 8106 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 60,116కు చేరింది. వీరిలో 173 మంది వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 59,458 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.