విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-10-19T09:39:53+05:30 IST

విజృంభిస్తున్న కరోనా

విజృంభిస్తున్న కరోనా

 (ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 503 మందికి వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో మరో నలుగురు మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 34,598కి చేరాయి. కరోనా మరణాలు అధికారికంగా 524కు పెరిగాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 346 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 2,618 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.   

Updated Date - 2020-10-19T09:39:53+05:30 IST