నిత్యావసరాల ధరలు నియంత్రించండి: తమ్మినేని

ABN , First Publish Date - 2020-09-29T08:11:34+05:30 IST

నిత్యావసరాల ధరలు నియంత్రించండి: తమ్మినేని

నిత్యావసరాల ధరలు నియంత్రించండి: తమ్మినేని

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారన్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో ఆయన కోరారు. 

Updated Date - 2020-09-29T08:11:34+05:30 IST